ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల బదిలీల్లో సచివాలయాల ఉద్యోగుల బదిలీకి అనుమతి ఇచ్చింది | నెలాఖరు లోగా బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది
AP Sachivalayam Employees Transfers Guidelines 2024-2025 | AP , వార్డు సచివాలయాలo ఉద్యోగుల బదిలీల్లో అయోమయం కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉద్యోగుల బదిలీల్లో సచివాలయాల ఉద్యోగుల బదిలీకి అనుమతి ఇచ్చింది. ఈ ఆగష్టు నెలాఖరు లోగా బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి , ఉప ముఖ్యమంత్రి స్పష్టం గ ఒక ప్రకటన చేసారు . అయిదేళ్లు ఒకే చోట పని చేసిన వారికి బదిలీ వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పుడు ఈ నిబంధన సచివాలయాల ఉద్యోగుల బదిలీల విషయంలో డైలమా కు కారణం అవుతోంది అనిపిస్తోంది.ప్రభుత్వం తాజాగా జారీ చేసిన బదిలీ ఉత్తర్వుల్లో సచివాలయాల ఉద్యోగులు
బదిలీ ప్రక్రియ ఎలా జరుగుతుంది :- AP Sachivalayam Employees Transfers Guidelines
బదిలీల విషయంలో సచివాలయాల ఉద్యోగుల పరిస్థితి గందరగోళంగా మారుతోంది అనే అనుకోవచ్చు . ప్రభుత్వం తాజాగా జారీ చేసిన బదిలీ ఉత్తర్వుల్లో 2024 జూలై 31 నాటికి అయిదేళ్ల పాటు ఒకే చోట పని చేసిన వారికి బదిలీ వర్తిస్తుందన్న ప్రభుత్వ నిబంధనతో వీరు అయోమయానికి చాల గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1.34 లక్షల మంది సచివాలయాల లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో లక్ష మందికి పైగా సర్వీసులు అక్టోబర్ 1, 2024 నాటికి అయిదేళ్లు పూర్తవుతుంది. పిరపాలనా సౌలభ్యం పేరుతో బదిలీ చేసే వీలున్నా కొద్ది మందికే అవకాశం దక్కనుంది అని అనుకుంటున్నారు .
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా ఉత్తర్వులతో
5 సంవత్సర కాలం లో సర్వీసు పూర్తి కానందున మిగిలిన వారు దరఖాస్తు చేసుకున్న పరిగణలోకి తీసుకొనే అవకాశం లేదని చెబుతున్నారు.దీంతో, మండల..జిల్లాయేతర ప్రాంతాల్లో నాలుగేళ్లకు పైగా ఒకే చోట పని చస్తున్న ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు అని తెలుస్తోంది . ఏడాది క్రితం నిర్వహించిన బదిలీల్లో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యత ఇచ్చారు. అంతే కాకుండా భార్యా భర్తలిద్దరూ ఉద్యోగులైన వారికి బదిలీకి వెసులుబాటు కల్పించినా కొద్ది మందికే అవకాశం దక్కడం తెలిసిందే . ఉద్యోగుల్లో అత్యధికులు అవివాహితులు కావటం మరో కారణంగా ప్రభుత్వం భావిస్తోంది .
Get More Latest Notification please Visit our Website – Click Here
AP Sachivalayam Employees Transfers Guidelines Notification – Click here





